శ్రీశ్రీ వ్రాసిన నేనుసైతం గేయంతో స్ఫూర్తిపొందని వారు అరుదుగా ఉంటారు. తెలుగుకు ప్రాచీనభాష హోదా ఇచ్చినప్పుడు, హోదా వల్ల ఒరిగేం లేదు, వ్యక్తులలో మార్పు మాత్రమే నిజమైన భాషాపునరుజ్జీవనానికి దారి తీస్తుందని సూచిస్తూ కథనం వ్రాయాలనుకున్నాం. వెంటనే నేనుసైతం గేయమే గుర్తొచ్చింది. నేను సైతం దాన్ని అనుకరిస్తూ, కథనం వ్రాసేశాను. మీరు సైతం చదివి ఆనందించండి.
నేను సైతం తల్లిభాషకు బావుటానై
నేను సైతం తల్లిభాషకు బావుటానై
0 కామెంట్లు: